రాష్ట్రంలో భాజపాకు చోటు లేదు... నరేంద్రమోదీది అత్యాశ అని.. మోదీ, షాలు దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కరోనా విపత్తులో దేశం అల్లాడుతుంటే చప్పట్లు కొట్టండి... దీపాలు వెలిగించండి అని ప్రజలను వారి మానాన వారిని వదిలేశారని మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో భాజపాకు చోటు లేదు... నరేంద్రమోదీది అత్యాశ అని.. మోదీ, షాలు దేశాన్ని అమ్ముతుంటే ఆదానీ, అంబానీలు కొనుక్కుంటున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కరోనా విపత్తులో దేశం అల్లాడుతుంటే చప్పట్లు కొట్టండి... దీపాలు వెలిగించండి అని ప్రజలను వారి మానాన వారిని వదిలేశారని మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు.