వినియోగదారులు ఎక్కడ ఏ ప్రాంతంలో వస్తువు కొనుగోలు చేసినా కూడా ఇబ్బంది కలిగితే తమ సొంత ప్రాంతాల్లో ఉండి కేస్ లు వెయ్యవచ్చని మంత్రి కారుమురు నాగేశ్వరరావు అన్నారు. గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు చెయ్యవచ్చని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. అదే విధంగా ఆన్లైన్ లో కోర్ట్ హియరింగ్ జరుగుతుందని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 24న వినియోగదారుల దినోత్సవం రోజున ఒక సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. వ్యాపారులు కల్తీ లేకుండా వస్తువులు అమ్మకాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కారుమురు నాగేశ్వరరావు పేర్కొన్నారు.
వినియోగదారులు ఎక్కడ ఏ ప్రాంతంలో వస్తువు కొనుగోలు చేసినా కూడా ఇబ్బంది కలిగితే తమ సొంత ప్రాంతాల్లో ఉండి కేస్ లు వెయ్యవచ్చని మంత్రి కారుమురు నాగేశ్వరరావు అన్నారు. గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు చెయ్యవచ్చని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. అదే విధంగా ఆన్లైన్ లో కోర్ట్ హియరింగ్ జరుగుతుందని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. డిసెంబర్ 24న వినియోగదారుల దినోత్సవం రోజున ఒక సమావేశం నిర్వహిస్తున్నామని మంత్రి కారుమురు నాగేశ్వరరావు తెలిపారు. వ్యాపారులు కల్తీ లేకుండా వస్తువులు అమ్మకాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కారుమురు నాగేశ్వరరావు పేర్కొన్నారు.