పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ ఉన్న ఏడు ప్రదేశాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ప్రోత్సహించేందుకు వ్యూహాన్ని రూపొందించాలని సీఎస్ శాంతి కుమారి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎస్ శాంతి కుమారి అన్నారు. మధ్యమానేరు జలాశయంలో ఆక్వా హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను కోరారు.
పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ ఉన్న ఏడు ప్రదేశాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ప్రోత్సహించేందుకు వ్యూహాన్ని రూపొందించాలని సీఎస్ శాంతి కుమారి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎస్ శాంతి కుమారి అన్నారు. మధ్యమానేరు జలాశయంలో ఆక్వా హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను కోరారు.