అవసరమైన వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా... ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పధకం అనేది చరిత్రాత్మక నిర్ణయమని...ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.
అవసరమైన వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా... ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచిత బస్సు పధకం అనేది చరిత్రాత్మక నిర్ణయమని...ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. గత 45 రోజులుగా 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేశారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు.