కాన్పూరులో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్-ఐఐఎస్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 20 కేంద్రీయ విద్యాలయాలు, మరో 13 నవోదయ విద్యాలయ భవనాలను కూడా ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంంబధించి 250 ఎకరాల్లో ఐఐఎం శాశ్వత క్యాంపస్ ను సిద్ధం చేశారు. కర్నూలులో నిర్మించిన ట్రిపుల్ ఐటీని కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
కాన్పూరులో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్-ఐఐఎస్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 20 కేంద్రీయ విద్యాలయాలు, మరో 13 నవోదయ విద్యాలయ భవనాలను కూడా ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంంబధించి 250 ఎకరాల్లో ఐఐఎం శాశ్వత క్యాంపస్ ను సిద్ధం చేశారు. కర్నూలులో నిర్మించిన ట్రిపుల్ ఐటీని కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు.