ఈరోజుల్లో పలు రకాల కారణాల వల్ల చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడవలసి వస్తుంది.ఈ బిజీ లైఫ్ లో అసలు సమయపాలన లేని ఆహారం ఇంకా అలాగే సరిగ్గా వ్యాయామం చేయకపోవడం వంటి పలు ఆంశాలు మన ఆరోగ్యంపై ఖచ్చితంగా చాలా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఆయిల్ పుడ్, జంక్ పుడ్‌ను చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇటువంటి చెడు ఆహారపు అలవాట్లు వల్ల మీరు ఖచ్చితంగా ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో తయారు చేసిన కొన్ని రకాల డ్రింక్స్‌ లేదా పానీయాలు తాగితే చాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తాగడం వల్ల చాలా ఈజీగా మీ కడుపు నొప్పి మాయం అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో పెరుగు చాలా విధాలుగా మేలు చేస్తుంది. ఒక కప్పు పెరుగులో జీలకర్ర పొడి ఇంకా బ్లాక్ సాల్ట్ వేసి .. ఆ రెండింటినీ బాగా కలిపి తాగాలి. ఆ తర్వాత దానిని తాగడం వల్ల కడుపు సమస్యలు చాలా ఈజీగా దూరమవుతాయి.ఇక ఈ కడుపు సమస్యలను చెక్ పెట్టడంలో సోంపు టీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం ద్వారా కడుపులో మంటను చాలా ఈజీగా తక్షణమే నివారించవచ్చు. మరిగించిన నీటిలో చెంచా ఫెన్నెల్(సోంపు) ఇంకా అలాగే రెండు స్పూన్ల తులసి ఆకులు వేసి బాగా వేడిచేసి ఆ తర్వాత వడకట్టి తాగాలి. ఇలా తాగడం ద్వారా కూడా ఈజీగా తక్షణ ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే వాము నీరు తాగడం వల్ల కూడా కడుపు సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అందు కోసం వామును నీటిలో రాత్రంతా కూడా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి రిలీప్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: