ఈ మధ్యకాలంలోనే సమీరా రెడ్డి తన ఫ్యామిలీతో కలిసి గోవాకు మకాం మార్చారు. ఆమె గత ఆరు నెలలుగా గోవాలోనే నివాసం ఉంటున్నారు. సమీరా రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి జై చిరంజీవ, ఎన్టీఆర్తో అశోక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు పరిశ్రమలోనే కాదు.. బాలీవూడ్ లోను వరుస అవకాశాలను స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక రెండవ సారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని.. మరోసారి అమ్మ అవుతున్నందుకు సంతోషంగా ఉండేదని తెలిపింది. ఇక ఈమెపై నెటిజన్స్ కామెంట్స్ చేసిన బాధపెట్టినా.. తాను పెద్దగా పట్టించుకోలేదని సమీరా చెప్పుకొచ్చింది.
ఈ మధ్యకాలంలోనే సమీరా రెడ్డి తన ఫ్యామిలీతో కలిసి గోవాకు మకాం మార్చారు. ఆమె గత ఆరు నెలలుగా గోవాలోనే నివాసం ఉంటున్నారు. సమీరా రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి జై చిరంజీవ, ఎన్టీఆర్తో అశోక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు పరిశ్రమలోనే కాదు.. బాలీవూడ్ లోను వరుస అవకాశాలను స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక రెండవ సారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అలాంటి కామెంట్లను పట్టించుకోలేదని.. మరోసారి అమ్మ అవుతున్నందుకు సంతోషంగా ఉండేదని తెలిపింది. ఇక ఈమెపై నెటిజన్స్ కామెంట్స్ చేసిన బాధపెట్టినా.. తాను పెద్దగా పట్టించుకోలేదని సమీరా చెప్పుకొచ్చింది.