మహేష్ బాబు హీరోగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ డ్రామా
మూవీ మహర్షి
. రెండేళ్ళ క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి
ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే
. మొదటి నుంచి కూడా తనదైన స్టైల్లో ఎమోషన్
తో కూడిన కమర్షియల్ సినిమాల స్పెషలిస్టు అయిన వంశీపైడిపల్లి అదే పంథాలో
మహేష్ బాబు తో తెరకెక్కించిన
మహర్షి మూవీ ద్వారా మరింత మంచి పేరు దక్కించుకున్నారు
.
ఈ మూవీలో
మహేష్ బాబు రిషి అనే మూడు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తనదైన ఆకట్టుకునే నటన
తో ఆడియన్స్ నుంచి
మరింత క్రేజ్ సంపాదించారు
. మహేష్ బాబు కెరీర్ 25
సినిమా గా తెరకెక్కిన ఈ
సినిమా కి రాక్
స్టార్ దేవి శ్రీ
ప్రసాద్ మ్యూజిక్ అందించ
గా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది
. కేయూ మోహ
నన్ ఫోటోగ్రఫీ అందించిన ఈ సినిమాలో రైతులు పడుతున్న సమస్యలు ఆవేదన గురించి ఒక మంచి పాయింట్ ని చూపించిన
వంశీ పైడిపల్లి
తద్వారా అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు
. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే లేటె
స్ట్ గా శర్వానంద్
హీరోగా కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా
సినిమా శ్రీకారం
. 14 రీల్స్ ప్లస్ బ్యానర్
పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తు
న్నారు.
అయితే ఇటీవల
యూట్యూబ్ లో రిలీజ్ అయిన
ఈ మూవీ ట్రైలర్ వీక్షించిన అనంతరం ఇది
మహేష్ బాబు నటించిన
మహర్షి సినిమా కి
పార్ట్ 2 మాదిరిగా ఉందని కొందరు కామెంట్ చేయడం జరిగింది
. అయితే మహర్షి
కి, శ్రీకారానికి ఏమాత్రం సంబంధం లేదని కాకపోతే రెండు సినిమాల్లోనూ రైతుల గురించి ప్రస్తావించిన అంశం మాత్రం ఒక్కటేనని
, రేపు
మూవీ రిలీజ్ తర్వాత రెండు
వేర్వేరు అని మీకే అర్థం అవుతుందని యూనిట్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది
. ఈ
మూవీ యొక్క ఫ్రీ రిలీజ్
ఈవెంట్ కి
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విచ్చేయడం ఈ
సినిమా యొక్క
సక్సెస్ కి మంచి హెల్ప్ అవుతుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
.....!!