తమిళంలో రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు డ్రైవర్ జమున పేరుతో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ నిర్మాత దిల్ రాజ్ విడుదల చేయడం జరిగింది . ప్రస్తుతం ఈ పోస్టర్ విషయానికి వస్తే.. ఎంతో సీరియస్ లుక్ తో రక్తపు మరకలు ఉన్న ఐశ్వర్య రాజేష్ ను ఈ ఫస్ట్ లుక్ ను మనం చూడవచ్చు . ఇక ఈ సినిమా స్టోరీ కేవలం ఒక లేడీ క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరిగే కథ ఉండబోతోంది అన్నట్లుగా చిత్రబృందం తెలియజేసినట్లు తెలుస్తోంది.ఇక క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ లుక్ బాగా ఆకట్టుకొనేలా ఉండడంతో పాటు గా తన నటనతో సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో సన్నివేశాలు రియల్ లొకేషన్లలో చిత్రీకరించాం అని చిత్రబృందం తెలుపుతోంది. పా క్లిన్సిన్ ఈ చిత్రానికి దర్శకుడు గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు, సినిమాటోగ్రఫీ గా గోకుల్ బెన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మాత్రమే కాకుండా శ్రీరంజని, స్టాండ్ ఆఫ్ కమెడియన్ అభిషేక్, కవిత తదితరులు నటిస్తున్నారు ఇక నిర్మాత దిల్ రాజు చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఈ సినిమా జనాలు అప్పుడే చర్చనీయాంశంగా మారుతోంది.
తమిళంలో రూపొందించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు డ్రైవర్ జమున పేరుతో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ నిర్మాత దిల్ రాజ్ విడుదల చేయడం జరిగింది . ప్రస్తుతం ఈ పోస్టర్ విషయానికి వస్తే.. ఎంతో సీరియస్ లుక్ తో రక్తపు మరకలు ఉన్న ఐశ్వర్య రాజేష్ ను ఈ ఫస్ట్ లుక్ ను మనం చూడవచ్చు . ఇక ఈ సినిమా స్టోరీ కేవలం ఒక లేడీ క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరిగే కథ ఉండబోతోంది అన్నట్లుగా చిత్రబృందం తెలియజేసినట్లు తెలుస్తోంది.ఇక క్యాబ్ డ్రైవర్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ లుక్ బాగా ఆకట్టుకొనేలా ఉండడంతో పాటు గా తన నటనతో సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో సన్నివేశాలు రియల్ లొకేషన్లలో చిత్రీకరించాం అని చిత్రబృందం తెలుపుతోంది. పా క్లిన్సిన్ ఈ చిత్రానికి దర్శకుడు గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చారు, సినిమాటోగ్రఫీ గా గోకుల్ బెన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ మాత్రమే కాకుండా శ్రీరంజని, స్టాండ్ ఆఫ్ కమెడియన్ అభిషేక్, కవిత తదితరులు నటిస్తున్నారు ఇక నిర్మాత దిల్ రాజు చేతులమీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఈ సినిమా జనాలు అప్పుడే చర్చనీయాంశంగా మారుతోంది.