రష్మీక మందన టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, మహేఫ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ పక్కన వెలుగు వెలిగిన హీరోయిన్.అయితే  తమిళంలో కార్తి సరసన మెరిసింది.ఇకపోతే  బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల పక్కడన ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. పోతే క్షణం తీరికలేకుండా గడిపేస్తోంది బ్యూటీ.ప్రస్తుతం ఇప్పుడు  దుల్కర్ సల్మాణ్ - మృణాల్ జంటగా నటించిన సీతా రామం సినిమాలో రష్మిక ఒక కీలకమైన పాత్రలో నటించింది.  కాగా ఈ సినిమా ఈ నెల 5 ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు టీమ్. 

ఇక అంతే కాదు రష్మిక కూడా ఈ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది.అయితే ఈ సందర్భంగా ఓ ఇంటర్వూలో మాట్లాడింది రష్మిక.. ఈ విధంగా కొన్ని విషయాలు పంచుకుంది. ఇక నా సినిమాలలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి.పోతే  అప్పుడే నాకు సంతృప్తికరంగా అనిపిస్తుంది. కాగా తెలుగులో నా పాత్రకు నేనే డబ్ చెపుతున్నా.. తమిళ .. మలయాళ భాషలు కూడా నేర్చుకుని డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అన్నారు.అయితే అంతే కాదు ఒక వైపున షూటింగులు .. మరో వైపున డబ్బింగులు.. ఇలా బిజీ బిజీగా ఉంటూనే అటు వివిధ భాషలు నేర్చుకునే క్లాసులు..  

ఇక ఇలా నాకు 24 గంటలు సరిపోవడం లేదు.. అందుకే రోజుకు 36 గంటలుంటే బాగుండునని అనిపిస్తోంది అని అన్నారు రష్మిక మందన్నా.అంతేకాదు సీతారామంలో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను .. ఇకపోతే నాకు తోచినట్టు చేస్తాను అనే టైపు పాత్రలో నేను కనిపిస్తాను. కాగా 1964 నాటి వాతావరణం కనిపించేలా షూట్ చేయడానికి చాలా కష్టపడ్డారు.ఇక  రష్యా .. కశ్మీర్ వంటి ప్రదేశాల్లో విపరీతమైన చలిలో షూట్ చేశారు.. అని అన్నారు కన్నడ కస్తూరి. ఇకపోతే ఈ సినిమాలో నేను నటించాను కాని.. హీరో దుల్కర్ కాంబినేషన్లో మాత్రం కనిపించను. అంటూ చెప్పుకొచ్చింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: