రాజమౌళి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ మాత్రమే కాదు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేశారు . అంతకుముందు తెలుగు సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే కానీ ఇప్పుడు తెలుగు సినిమా అంటే మాత్రం ఒక సెన్సేషన్ ఒక పాన్ ఇండియా ఫిలిం . ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు కొట్టేస్తుంది అన్నంత రేంజ్ లోనే తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అభిమానులు . అయితే అలాంటి రాజమౌళి తెరకెక్కించిన ఒక సీన్ చూసి ఇంత చెత్త సీను ఎలా తెరకెక్కించాడు అంటూ ఫైర్ అయ్యారు జనాలు.


సినిమా మరేంటో కాదు "సై". నితిన్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విలన్ తో ఒక లేడీ కమెడియన్ రొమాంటిక్ సీన్ లో నటిస్తుంది . మరీ ముఖ్యంగా జాకెట్ తీసేసి తన ప్రైవేట్ పార్ట్స్  చూపిస్తూ అసభ్యకరంగా ఒక సీన్ ఉంటుంది . ఇదంతా రాజమౌళి చాలా కామెడీగానే తెరకెక్కించారు . కానీ కొంతమందికి మాత్రం ఈ సీన్ చాలా చాలా ఇబ్బందికరంగా అనిపించింది.  ఆ టైంలో రాజమౌళి ని ఏకిపారేశారు కూడా. కొంతమంది జనాలు బూతులు కూడా తిట్టారు.



కానీ ఈ సినిమా మంచి హిట్ అందుకుంది . రగ్బీ అనే ఓ గేమ్ ఉంది అని జనాలకి తెలియజేసింది. నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. జెనిలియా నటన కి కూడా మంచి మార్కులు పడ్డాయి.  ఈ సినిమాలో వేరే లెవెల్ ఉంది అంటూ పొగిడేసారు ఫ్యాన్స్. ప్రజెంట్ రాజమౌళి తన సినిమాను మహేష్ బాబుతో చిత్రీకరిస్తున్నారు . ఈ సినిమా కచ్చితంగా  ఆస్కార్ అవార్డును ఇండియాకి తీసుకొస్తుంది అన్న రేంజ్ లో ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: