ధరణిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ పోర్టల్ సాయంతో ల్యాండ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతాయని ఆయన తెలిపారు. చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదనంతరం ధరణి పోర్టల్ ను ఆవిష్కరించారు. ధరణికి సంబంధించిన ఉపయోగాలపై స్థానికులకు అవగాహన కల్పించారు.
ధరణిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ పోర్టల్ సాయంతో ల్యాండ్ కి సంబంధించి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతాయని ఆయన తెలిపారు. చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొదట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తదనంతరం ధరణి పోర్టల్ ను ఆవిష్కరించారు. ధరణికి సంబంధించిన ఉపయోగాలపై స్థానికులకు అవగాహన కల్పించారు.