
ధర్మశాల ఎయిర్పోర్ట్ మూసివేత కారణంగానే ముంబై జట్టు అక్కడికి వెళ్ళటం లేదని తెలుస్తోంది. ఇక ధర్మశాల వేదికగా నేడు పంజాబ్ .. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ యధావిధిగా జరగనుందని ఐపిఎల్ నిర్వహకులు తెలిపారు. ఈ మ్యాచ్ కోసం ఎప్పటికి రెండు జట్లు అక్కడికి చేరుకోవడంతో ప్రయాణ సమస్య తలెత్తలేదు.. కానీ సాయంత్రం సమయంలో మ్యాచ్ ల వినియోగం భద్రతా పరమైన సమస్యగా మారింది. దీంతో షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరుగుతుందా లేదా ? అనే దానిపై సస్పెన్స్ నెలకొనగా ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది ..
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు