జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరి తలుపు తడుతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలోనే పలు సర్వేలు కూడా వచ్చాయి. ఈ సర్వేలో కూడా రెండు పార్టీలకు సమానంగా గెలుపు ఉంటుందని చూపించాయి. మూడు సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెబితే రెండు సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. అలాంటి ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి గామా అనే సంస్థ ఒక సర్వే చేసింది.. ఈ సంస్థ డివిజన్ ల వారీగా ఎవరు గెలుస్తారు ఎవరికి ఏ విధమైన ఓట్లు పడతాయి ఎందుకు పడతాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఈ సర్వే చేసినట్టు తెలుస్తోంది. మొత్తం పది రోజులపాటు 92 ప్రాంతాల్లో దాదాపు 7,000 మంది అభిప్రాయాలను ఏఐ టెక్నాలజీ వాడి తీసుకున్నారు. ఓటు ఎవరికి వేస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి