ళనాడులో గత కొన్ని రోజులుగా రాజకీయ వాతావరణం వేడెక్కిపోతుంది. అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యానికి గురై సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరిన ఇప్పటికీ చికిత్స పొందుతూనే ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమె ఆసుపత్రిలోనే ఉండాల్సిఉంటుందని వైద్యులు ప్రకటించారు. తాజాగా తన రాజకీయ వారసుడెవరో డిఎంకే