ఏదైనా మొబైల్ కొనాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్ ను జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభించనుంది . ఫ్లిప్కార్ట్  మొబైల్ ఫోన్ లతో పాటు ల్యాప్ టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల పై కూడా భారీ ఆఫర్లు ప్రకటించింది. అంతేకాకుండా sbi బ్యాంకు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% ఆధనంగా డిస్కౌంట్ ను కూడా ప్రకటించింది. అయితే ఫ్లిప్కార్ట్ మనకు ఎలాంటి ఆఫర్లు అందిస్తోందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


1).ఆసస్ రోగ్ మొబైల్ 3:ఈ మొబైల్ అసలు ధర 46,999 కాగా, ఈ మొబైల్  రూ.5,000 డిస్కౌంట్ తో మనకి రూ.41,999కే లభిస్తుంది.



2). సాంసంగ్ గెలాక్సీ  F12:ఈ మొబైల్ అసలు ధర రూ.10,999 కాగా, ఫ్లిప్కార్ట్ లో రూ.9,999 కి మనకు లభిస్తుంది.


3). ఐఫోన్ 11 Pro:ఈ మొబైల్ 5000 రూపాయల డిస్కౌంట్ తో  రూ.74,990 కే మనకు లభిస్తుంది.


4). మోటోరోలా రాజ్ 5g:ఈ మొబైల్ అసలు ధర రూ.1,09,999 కాగా, 20 వేల డిస్కౌంట్ తో మనకు రూ.89,999 లభిస్తుంది.


5). ఐఫోన్ ఎక్స్ ఆర్:ఈ మొబైల్ ను జూన్ 13 నుంచి 39,999 రూపాయలకు మనకు లభిస్తుంది.


6)iqoo 3:ఈ మొబైల్ అసలు ధర 34,990 రూపాయలు కాగా, దీనిని  10 వేల రూపాయల డిస్కౌంట్ తో 24,990 కు లభిస్తుంది.


7) గూగుల్ పిక్సల్ 4a:ఈ మొబైల్ అసలు ధర రూ.29,999 కాగా, దీనిని 3,000 రూపాయలు డిస్కౌంట్ తో మనకు లభిస్తుంది.


ఇక ఫ్లిప్కార్ట్ అందిస్తోన్న ఈ అబ్బ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు.ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సంస్థ ఈ ఆఫర్ లను జూన్ 13 నుంచి ప్రారంభించి, జూన్ 16 వరకు  ఆఫర్ లను ఉంచుతుంది. అయితే మరెందుకు ఆలస్యం వెంటనే మొబైల్ కొనాలనుకునేవారు, తీసుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: