అందానికి అంటే మగాళ్లు ఎప్పుడు బానిసలై ఉంటారు. అమ్మాయిల పవర్ అలాంటిది.. భీముడిని కూడా మురిపాలు తాపించేసింది ఒక అమ్మాయినే.. అలాంటి అమ్మాయిలు బాహ్య సౌందర్యం తో కట్టిపడేస్తుంటారు. ఏదైనా అంటే ఆడవాళ్లు మహా ముదుర్లు అంటారు. అయితే నయాగరా ఫాల్స్ లాంటి నడుము ఉన్న మగువలు.. ఆ నడుమును మరింత అందంగా మార్చడానికి ఏవేవో చేస్తుంటారు. 



వివరాల్లోకి వెళితే.. దసరా సందర్బంగా దేవి నవరాత్రులు మొదలైయ్యాయి.. ఈ నవరాత్రులు అమ్మవారిని పది అవతారాల్లో అలకంరించి పూజిస్తుంటారు. అలా నవరాత్రులు కొందరు ఆడవాళ్లు భారత దేశంలో ఘనత సాధించిన ఎన్నో సాంకేతిక రంగాలను గుర్తు చేస్తూ ఈ పెయింటింగ్ పోటీలను నిర్వహించారట. ఏ పేపర్ మీదో లేదో గోడ మీదో కాదండి. మనిషి మీద. అది విశాలమైన వీపు పై. 



మనిషన్నాకా కాస్తంత కళా పోషణ ఉండాలి. ఏది ఓ పాపులర్ సినిమాలోని డైలాగు.. ఆ మాటను తూచా తప్పక పాటించారు సూరత్ లోని ప్రజలు.. మహిళలు.. నవరాత్రుల్లో భాగంగా అక్కడ మహిళలు కాస్త వైరటీ ని తట్టించారు. శరీరాలపై డిజైన్లకు పని చెప్పారు. టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షించారు.సోషల్ అవేర్నెస్ కోసం వారు చేసిన చిన్ని ప్రయత్నం ఈ బాడీ పెయింటింగ్. 




నవరాత్రుల్లో భాగంగా జరిగిన రాస్ గర్బా సందర్భంగా కొంతమంది తమ శరీరం వెనుకవైపు అందరికీ కనిపించే విధంగా వివిధ ఆకారాలను చిత్రించుకుని కనిపించారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు వెరైటీ ని కోరుకున్నారు. చంద్రయాన్ 2 , ఆర్టికల్ 370 , అదే విధంగా రోడ్ సేఫ్టీ వంటి చిత్రాలను వేసుకున్నారు. వారు వేసుకున్న ప్రస్తుత ఇమేజ్ లు టాటూలు ఆ టాటూలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: