గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సంగం డెయిరీ అక్ర‌మాస్తుల కేసులో ఆయ‌నపై ఉన్న కేసుల నేప‌థ్యంలో జైలులో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు క‌రోనా సంక్ర‌మించింది. రాజమహేంద్రవరం జైలులో ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విజయవాడలోని ఆయుష్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు నరేంద్రకు చికిత్స కొనసాగిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: