ఈ కార్యక్రమంలో నేతాజీకి మోదీ, అమిత్ షా ఘనంగా నివాళులు అర్పించారు. ఏడాదిగా పరాక్రమ్ దివస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపిన ప్రధాని మోదీ.. స్వాతంత్ర్యం పోరాడి సాధించాలి.. అభ్యర్థించేది కాదని నేతాజీ అనేవారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తెల్లదొరలకు తలొగ్గడాన్ని నేతాజీ ఎప్పుడూ తిరస్కరించేవారని.. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువలు, భావితరాలకు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. నేతాజీ కలలు, ఆశయాలను నెరవేర్చే సమయం వచ్చిందన్న మోడీ.. మరో పాతికేళ్లలో సరికొత్త భారత్ను నిర్మించుకోవడమే మన లక్ష్యం అని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నేతాజీకి మోదీ, అమిత్ షా ఘనంగా నివాళులు అర్పించారు. ఏడాదిగా పరాక్రమ్ దివస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపిన ప్రధాని మోదీ.. స్వాతంత్ర్యం పోరాడి సాధించాలి.. అభ్యర్థించేది కాదని నేతాజీ అనేవారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. తెల్లదొరలకు తలొగ్గడాన్ని నేతాజీ ఎప్పుడూ తిరస్కరించేవారని.. నేతాజీ విగ్రహం.. ప్రజాస్వామ్య విలువలు, భావితరాలకు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. నేతాజీ కలలు, ఆశయాలను నెరవేర్చే సమయం వచ్చిందన్న మోడీ.. మరో పాతికేళ్లలో సరికొత్త భారత్ను నిర్మించుకోవడమే మన లక్ష్యం అని గుర్తు చేసుకున్నారు.