పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో వైసీపీ భుత్వం కొత్తగా 3 వేలకు పైగా రుగ్మతలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. 41వ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్ లో వైయస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఈ డెంటల్ డాక్టర్లందరికి కాన్ఫరెన్స్ ఒక దిక్సూచిలా ఉపయోగపడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. తర్వాత 42వ డెంటల్ కాన్ఫరెన్స్ విజయవాడలో నిర్వహించనున్నట్టు సదస్సు నిర్వాహకులు తెలిపారు.
పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో వైసీపీ భుత్వం కొత్తగా 3 వేలకు పైగా రుగ్మతలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. 41వ రాష్ట్ర డెంటల్ కాన్ఫరెన్స్ లో వైయస్ఆర్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఈ డెంటల్ డాక్టర్లందరికి కాన్ఫరెన్స్ ఒక దిక్సూచిలా ఉపయోగపడాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. తర్వాత 42వ డెంటల్ కాన్ఫరెన్స్ విజయవాడలో నిర్వహించనున్నట్టు సదస్సు నిర్వాహకులు తెలిపారు.