ఎందుకంటే.. 2022 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అత్యధికంగా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షా ఒక వెయ్యి 566 మంది ప్రేక్షకులు కూర్చొన్నారు. ఇలా అత్యధికంగా హాజరైనందుకు ఈ నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది. ఈ మేరకు తెలిపిన బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్ రికార్డు సాధించడం అందరికీ గర్వకారణమని జై షా పేర్కొన్నారు. భారత అభిమానులకు వారి అసమానమైన అభిరుచికి అభినందనలని బీసీసీఐ కూడా పోస్టు చేసింది.
ఎందుకంటే.. 2022 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అత్యధికంగా ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షా ఒక వెయ్యి 566 మంది ప్రేక్షకులు కూర్చొన్నారు. ఇలా అత్యధికంగా హాజరైనందుకు ఈ నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది. ఈ మేరకు తెలిపిన బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్ రికార్డు సాధించడం అందరికీ గర్వకారణమని జై షా పేర్కొన్నారు. భారత అభిమానులకు వారి అసమానమైన అభిరుచికి అభినందనలని బీసీసీఐ కూడా పోస్టు చేసింది.