2021-22లో రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్ రేట్ 11.43శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వివరించారు. 2022-23లో జీడీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉందని ఏపీ అధికారులు సీఎం జగన్కు వెల్లడించారు. అంతే కాదు.. జీడీఎస్డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందన్నారు. పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని సీఎం జగన్కు అధికారులు వివరించారు.
2021-22లో రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్ రేట్ 11.43శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వివరించారు. 2022-23లో జీడీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉందని ఏపీ అధికారులు సీఎం జగన్కు వెల్లడించారు. అంతే కాదు.. జీడీఎస్డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందన్నారు. పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని సీఎం జగన్కు అధికారులు వివరించారు.