మహేష్ బాబు హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా లో హీరోయిన్ గా నటించింది కీర్తి సురేష్. మే 12వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండ గా ఈ చిత్రాన్ని ఒక స్థాయిలో దర్శకత్వం వహించారు పరాశురామ్. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మరో తొమ్మిది రోజులలో విడుదలకు సిద్ధం అవుతున్నడం తో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు చిత్ర యూనిట్. బ్యాక్ టు బ్యాక్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ మీడియా ఇంట్రడక్షన్ చేసే విధంగా వారు ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం ట్రైలర్ ని విడుదల చేసి క్రియేట్ చేసుకున్నారు. ఈ టైంలో మహేష్ ఈ చిత్రంలో ఆయన కనిపించబోతున్నాడ ని అంటున్నారు. ప్రతి డైలాగ్ మహేష్ కూడా ఉండడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర కూడా ఎంతో విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మహేష్ ఆమె కలిసి నటించే సన్నివేశాలు మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందని కూడా తెలుస్తుంది.

ఆ విధంగా మొదట్లో మహేష్ సరసన కీర్తి సురేష్ సరిపోతుందా సెట్ అవుతుందా విమర్శలకు ఇప్పుడు సమాధానం చెప్పినట్లు అయిం ది. ఆమె అంత గ్లామర్ గా కనిపిస్తుండటం ఇదే తొలిసారి.  కీర్తి సురేష్ ను మరింత రొమాంటిక్ గా ఈ చిత్రంలో దర్శకుడు చూపించాడు అని తెలుస్తుంది. అంతేకాదు ఆమెను ఎంతో అందం గా కూడా చూపించారో. ఆ విధంగా కీర్తి సురేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అవుతూ ఉండడం తో ఆ సినిమా ప్రభావం మహేష్ సినిమాపై చూపిస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి కానీ అవి కూ డా మహేష్ ముందు నిలబడలేకపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: