హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.ఇకపోతే ఈమె తెలుగులో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలాంటి సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అంతే కాకుండా తెలుగుతోపాటు తమిళంలోనూ సుమారు అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది.ఇదిలావుంటే  త్రిష గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఇకపోతే  గత కొద్దిరోజులుగా త్రిష పేరు సోషల్ మీడియాలో మారి మోగిపోతుంది.అయితే  మరి ముఖ్యంగా రెండు విషయాలలో త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది.ఇక  అందులో మొదటిది బ్రేకప్ అయితే మరొకటి పొలిటికల్ ఎంట్రీ. అయితే ఇక  త్రిష పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తల పై తాజాగా ఆమె స్పందించింది.ఇకపోతే  ఒక ఇంటర్వ్యూలో భాగంగా త్రిష మాట్లాడుతూ.. ఇటువంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి నాకు అర్థం కావడం లేదు.అంతేకాదు  నేను అసలు రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం లేదు. ఇక అటువంటి ఐడియా కూడా నాకు లేదు అని తెలిపింది త్రిష.

ఇదిలావుంటే ఇక అదే విషయంపై త్రిష తల్లి ఉమా కూడా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే  ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీబిజీగా ఉంది తనకు రాజకీయాల్లోకి చేరే ఆలోచన లేదు.ఇక  మరిన్ని సినిమాలలో నటించడానికి అగ్రిమెంట్స్ పై సంతకం కూడా చేసింది అని ఆమె తెలిపింది. ప్రస్తుతం తెలుపుతూనే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ కోలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలను నటిస్తోంది త్రిష. ఇక అప్పుడప్పుడు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది.తాజాగా త్రిష కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ నటిస్తున్న వరుణ్ వారసుడు సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర దర్శకుడు వంశీ పైడిపల్లి ఏ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: