ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు కే
సినిమా శెరవేగంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ
సినిమా యొక్క షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులో ఈ
సినిమా కూడా ఒకటి. సైంటిఫిక్
థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ
సినిమా కు
నాగ్ అశ్విన్ దర్శకత్వం అందిస్తూ ఉండగా ఈ
సినిమా తప్పకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.
కొన్ని చిన్న సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ దర్శకుడు మహానటి సినిమాతో జాతీయ పురస్కారాన్ని అందుకొని ఎంతగానో ఆకట్టుకున్నాడు. సినిమాల పట్ల మంచిగా అభిరుచి కలిగి ఉన్న ఈ దర్శకుడు
ప్రభాస్ తో
సినిమా ఓకే చేయడం నిజంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. పాన్
ఇండియా హీరోగా ఎంతో సత్తా చాటుతున్న
ప్రభాస్ తో
సినిమా చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటి ఓ కథను సిద్ధం చేసి
ప్రభాస్ తో
సినిమా చేయడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.
మరి ఈ
సినిమా కథ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింటా ఎంతో ట్రెండ్ గా మారిపోయింది. నాగ్ అశ్విన్ ప్రాజెక్టుకే
సినిమా విషయంలో
ప్రభాస్ అవలంబించే పద్ధతుల పట్ల ఎంతో నిరాశగా ఉన్నాడట. వాస్తవానికి ఈ
సినిమా యొక్క అనౌన్స్మెంట్ ఇచ్చి సంవత్సరన్నర దాటిపోయింది. అప్పటినుంచి ఈ
సినిమా మొదలు పెట్టని
ప్రభాస్ ఇటీవల ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు. అయితే వెంటనే ఈ సినిమాను పూర్తిచేసి విడుదల చేయవలసిందిగా కోరగా ఈ సినిమాను 2024వ సంవత్సరానికి పోస్ట్
ఫోన్ చేయడం నిజంగా ఆయనను నిరాశపరిచిందట. ఒక ప్రాజెక్టు కోసం ఇన్ని రోజులు పనిచేయడం తనకు ఏమాత్రం నచ్చడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.