
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా, సంయుక్త మీనం హీరోయిన్ గా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాబోతున్న సినిమా వాతి.. ఈ సినిమాను తెలుగులో సార్ పేరిట రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ను చెన్నైలో నిర్వహించగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా పెట్టింటే చాలా వైరల్ గా మారుతున్నాయి. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న సమంత సినిమాకు పోటీగా ఈ సినిమాలో ఫిబ్రవరి 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
ఇకపోతే చెన్నైలో ఈ సినిమా ఆడియో లాంచ్ వెంటనే చాలా ఘనంగా నిర్వహించినట్లు అందుకు సంబంధించిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి ఈవెంట్లో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ధనుష్ మెడలో రుద్రాక్ష మాల తో మాస్ లుక్ లో కనిపించాడు. అంతేకాదు ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి పలువురు కోలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇకపోతే ధనుష్ ఇటీవల తిరు సినిమా ద్వారా వారి పాపులారిటీ అందుకున్నారు కాబట్టి ఆయన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి మరి ప్రేక్షకుల , అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా. ధనుష్ వాతి సినిమా ద్వారా ఏ విధమైన సక్సెస్ అందుకుంటాడు చూడాలి.