ఇక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఆపాలని అనుకునేవారికి
ఢిల్లీ హైకోర్టు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వడం జరిగింది.కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఘోరంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ
రాజధాని ఢిల్లీలో చేపడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపాలంటూ దాఖలైన పిల్ను
ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం జరిగింది.ఇందులో ప్రజా ప్రయోజనం లేదంటూ పిటిషనర్పై తీవ్రమైన కోపంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంతేగాక కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పిటిషనర్కు లక్ష రూపాయలు జరిమానా విధించి పెద్ద షాక్ ఇవ్వడం జరిగింది. కరోనా ఘోరంగా విలయతాండవం చేస్తున్న ఈ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కొనసాగించడం సరికాదని డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సొహైల్ హాస్మి, అన్యా మల్హోత్రా తమ పిల్లో పేర్కొనడం జరిగింది. ఈ పరిస్థితుల్లో విస్టా ప్రాజెక్టును కొనసాగించకుండా హైకోర్టు ఆదేశాలివ్వాలని తమ పిటిషన్ లో కోరడం జరిగింది.
ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అత్యవసరమైన ప్రాజెక్టు కాదని..కొంతకాలం తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేయడం ద్వారా వచ్చే నష్టమేమీ లేదని చెప్పడం జరిగింది.ఇక సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను కొంత కాలం తాత్కాలికంగా ఆపేస్తే కార్మికులతో పాటు
స్థానిక ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొనడం జరిగింది.అయితే ఇక సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులకు విఘాతం కలిగించేందుకు దురుద్దేశంతో ఈ పిల్ దాఖలు చేశారని
కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేయడం జరిగింది.ఇక అటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతున్న షపూర్జి పల్లోంజి కంపెనీ కూడా పిల్ను వ్యతిరేకించింది. అలాగే కార్మికులు కొవిడ్ బారినపడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపడం జరిగింది. ఇక దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్
జ్యోతి సింగ్ నేతృత్వంలోని బెంచ్..మే 17న తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది.