మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 15 నోటిఫికేషన్ ఇష్యూ కాగా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి.మార్చి 10 న ఫలితాలు వెల్లడవుతాయి.ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్,బీజేపీ నువ్వా - నేనా అన్న విధంగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ కు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ లాంటి వారున్నా కూడా స్టార్ క్యాంపైనర్ల వేటలో ఆ పార్టీ ఉంది.అందుకే సోనూ సూద్ లాంటి వారి సాయం తీసుకోవాలని కోరుకుంటోంది.సోనూ సోదరి మాళవిక ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 15 నోటిఫికేషన్ ఇష్యూ కాగా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగుతాయి.మార్చి 10 న ఫలితాలు వెల్లడవుతాయి.ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్,బీజేపీ నువ్వా - నేనా అన్న విధంగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ కు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ లాంటి వారున్నా కూడా స్టార్ క్యాంపైనర్ల వేటలో ఆ పార్టీ ఉంది.అందుకే సోనూ సూద్ లాంటి వారి సాయం తీసుకోవాలని కోరుకుంటోంది.సోనూ సోదరి మాళవిక ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.