ఐదో తేదీ సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంస వాహన తెప్పోత్సవం నిర్వహిస్తామని ఈవో గవర్నర్ దంపతులకు వివరించారు. భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. అమ్మవారిని సందర్శించుకుంటానని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించగా, ఈవో స్వామి వారి ప్రసాదాలు అందచేశారు. అంటే ఇక దసరా సంబరాలు మొదలవుతాయన్నమాట.
ఐదో తేదీ సాయంత్రం పవిత్ర కృష్ణానదిలో హంస వాహన తెప్పోత్సవం నిర్వహిస్తామని ఈవో గవర్నర్ దంపతులకు వివరించారు. భక్తులకు ఎటువంటి ఆసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. అమ్మవారిని సందర్శించుకుంటానని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించగా, ఈవో స్వామి వారి ప్రసాదాలు అందచేశారు. అంటే ఇక దసరా సంబరాలు మొదలవుతాయన్నమాట.