ప్రభుత్వ పాఠశాలల్లో సమానత్వం ఆధారంగా విద్యార్థులకు ఒకే తరహా విద్య అందించాలన్న ఆప్ సర్కార్.. పాఠశాలల పేర్లూ.. ఒక కులానికో, వర్గానికో చెందినవిగా ఉండకూడదని చెబుతోంది. అలా ఉంటే.. విద్యార్థుల్లో అనాగరికులమనే భావన కలుగుతుందని.. ఇది సమాజంలో కుల విభజనకు దారితీస్తుందని అంటోంది. ఆప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో సమానత్వం ఆధారంగా విద్యార్థులకు ఒకే తరహా విద్య అందించాలన్న ఆప్ సర్కార్.. పాఠశాలల పేర్లూ.. ఒక కులానికో, వర్గానికో చెందినవిగా ఉండకూడదని చెబుతోంది. అలా ఉంటే.. విద్యార్థుల్లో అనాగరికులమనే భావన కలుగుతుందని.. ఇది సమాజంలో కుల విభజనకు దారితీస్తుందని అంటోంది. ఆప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.