నల్లమల అడవుల్లో ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లర్ల ఆగడాలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి అక్కడ వారి కదలికలు పెరుగుతున్నాయి అని పోలీసులు చెప్తున్నారు. వారికి స్థానిక  గిరిజనుల నుంచి మద్దతు వస్తుంది అని అంటున్నారు. ఇక ఇప్పుడు శేషా చలం అడవులతో పాటుగా నల్లమల అడవుల్లో వీరప్పన వారసులు తిష్ట వేసారు అని అంటున్నారు పోలీసులు. వీరి కోసం పోలీసులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా దొర‌క‌ని ప‌రిస్థితి. 

 

వారు సన్నగా ఆరు అడుగుల వరకు పొడవు ఉంటారు అని వారు... అడవిలోకి వందల మంది ఒకేసారి వస్తారు అని అదే జరిగితే భారీగా స్మగ్లింగ్ జరుగుతుందని, లాక్ డౌన్ కారణంగా వారు అందరూ ఇన్ని రోజులు దూరంగా ఉన్నారని ఇప్పుడు వారికి అడవి వర్షం పడి పచ్చగా ఉండటం కలిసి వచ్చే అంశం అని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: