ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.కాగా  గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 845 కొత్త కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. 


 ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 16, 097... కరోనా వైరస్ బారినపడి 198 మంది మరణించారు. ఇక ఈ వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోలుకున్నవారు 7313 మంది కాగా ప్రస్తుతం 8586 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి,

మరింత సమాచారం తెలుసుకోండి: