బిహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు 3 రోజుల ముందు ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.ఎన్డీఏలోని జనతా దళ్ (యునైటెడ్)ను వ్యతిరేకిస్తూ ఎల్జేపీ.. ఇటీవలే కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పటినుంచి జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లక్ష్యంగా పాసవాన్ విమర్శలు గుప్పిస్తున్నారు.
బిహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలకు 3 రోజుల ముందు ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.ఎన్డీఏలోని జనతా దళ్ (యునైటెడ్)ను వ్యతిరేకిస్తూ ఎల్జేపీ.. ఇటీవలే కూటమి నుంచి బయటకు వచ్చింది. అప్పటినుంచి జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లక్ష్యంగా పాసవాన్ విమర్శలు గుప్పిస్తున్నారు.