ఇప్పటికే దంతెవాడ పోలీసులు నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లతో మావోయిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.జూన్ నుంచి ఇప్పటివరకు 150 మంది జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే దంతెవాడ పోలీసులు నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లతో మావోయిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.జూన్ నుంచి ఇప్పటివరకు 150 మంది జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.