స్వార్థపూరిత కారణాల వల్ల భారత్ ఎవరితోనూ యుద్ధం చేయలేదు. దేశ రక్షణకు ముప్పు వాటిల్లినప్పడే రంగంలోకి దిగుతుంది' అని ఓ ఔత్సాహికుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు డోభాల్. ఈ నేపథ్యంలో భారతీయ నాగరికత శాంతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఆధ్యాత్మిక గురువులను కోరారు. సామూహిక గుర్తింపును కాపాడటమే భారతీయ గురువులు, ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర అని అన్నారు.
స్వార్థపూరిత కారణాల వల్ల భారత్ ఎవరితోనూ యుద్ధం చేయలేదు. దేశ రక్షణకు ముప్పు వాటిల్లినప్పడే రంగంలోకి దిగుతుంది' అని ఓ ఔత్సాహికుడు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు డోభాల్. ఈ నేపథ్యంలో భారతీయ నాగరికత శాంతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని ఆధ్యాత్మిక గురువులను కోరారు. సామూహిక గుర్తింపును కాపాడటమే భారతీయ గురువులు, ఆధ్యాత్మిక కేంద్రాల పాత్ర అని అన్నారు.