కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల శానిటైజేషన్ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.బిహార్లో తొలి విడత ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయా కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముంగెర్, లాఖిసరాయ్, గయా సహా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల శానిటైజేషన్ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.బిహార్లో తొలి విడత ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయా కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముంగెర్, లాఖిసరాయ్, గయా సహా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.