తేజస్వీ, తేజ్ ప్రతాప్ తల్లిదండ్రులు లాలూ యాదవ్, రబ్రి దేవీ.. గతంలో బిహార్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 28న తొలిదశ పోలింగ్ ముగిసింది. మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. మొదటి దఫాలో మొత్తం 71 స్థానాలకు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. నవంబర్ 3న రెండోదశ, నవంబర్ 7న మూడోదశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తేజస్వీ, తేజ్ ప్రతాప్ తల్లిదండ్రులు లాలూ యాదవ్, రబ్రి దేవీ.. గతంలో బిహార్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 28న తొలిదశ పోలింగ్ ముగిసింది. మూడు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో.. మొదటి దఫాలో మొత్తం 71 స్థానాలకు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. నవంబర్ 3న రెండోదశ, నవంబర్ 7న మూడోదశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.