సంక్లిష్టమైన అధునాతన నౌకాదళ ప్రదర్శనలు జరుగనున్నట్లు సమాచారం.మలబార్ 2020 పేరిట జరిగే ఈ మెగా విన్యాసాల్లో తొలుత భారత్- అమెరికా- జపాన్లు మాత్రమే భాగస్వాములయ్యాయి. అయితే.. చతుర్భుజ కూటమిలో భాగస్వామి అయిన ఆస్ట్రేలియానూ కలుపుకోవాలని ఆ దేశం విజ్ఞప్తి చేయడం వల్ల.. దానికి అంగీకరించింది భారత్.
సంక్లిష్టమైన అధునాతన నౌకాదళ ప్రదర్శనలు జరుగనున్నట్లు సమాచారం.మలబార్ 2020 పేరిట జరిగే ఈ మెగా విన్యాసాల్లో తొలుత భారత్- అమెరికా- జపాన్లు మాత్రమే భాగస్వాములయ్యాయి. అయితే.. చతుర్భుజ కూటమిలో భాగస్వామి అయిన ఆస్ట్రేలియానూ కలుపుకోవాలని ఆ దేశం విజ్ఞప్తి చేయడం వల్ల.. దానికి అంగీకరించింది భారత్.