అంతకుముందు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి దాఖలైన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. గత సంవత్సరం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బలవంతపు ఉపసంహరణలు, బెదిరింపులు జరిగాయని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. కొత్త నోటిఫికేషన్ విడుదలపై ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించారు. తుది విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.
అంతకుముందు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి దాఖలైన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. గత సంవత్సరం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బలవంతపు ఉపసంహరణలు, బెదిరింపులు జరిగాయని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. కొత్త నోటిఫికేషన్ విడుదలపై ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించారు. తుది విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది.