కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు సెలబ్రిటీ లను, రాజకీయ నాయకులను సైతం వదలడం లేదు. ఇక తాజాగా మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయినా గీత రెడ్డి మరియు ఆమె భర్త కి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ఆదివారం రోజు ఈ దంపతులకు కరోనా అని పరీక్షల అనంతరం తేలింది. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇద్దరు కూడా ఐసొలేషన్లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణాలో లాక్ డౌన్ అనంతరం కేసుల ఉదృతి కాస్త నెమ్మదించింది. గడిచిన 24 గంటలలో 3 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: