డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ నటి పట్టుబడడం సంచలనంగా మారింది. భర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఎన్సీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. ముంబైలోని జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి నటి పార్టీ చేసుకోగా ఆ ఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. 


దీంతో ఆదివారం తెల్లవారుజామున నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు, వైద్య పరీక్షల్లో నిషేదిత ఉత్ర్పేరకాలు వాడినట్లు గుర్తించారు. ఇక సదరు నటి ఆది హీరోగా డైమండ్ రత్నబాబు డైరెక్షన్ లో వచ్చిన  బుర్రకథ సినిమాలో హీరోయిన్ గా నటించిన నైరాషా గా గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: