రాంచీ-జంషెడ్పూర్ హైవే రుణం దారి మళ్లించినట్లు ఈడీ అభియోగం దాఖలు చేసింది. ఈ కేసులో నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో 6 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. దీంతో మధుకాన్ షేర్లు సహా రూ.7.36 కోట్ల చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఇది పాత కేసే.. ఇప్పుడు బీజేపీతో టీఆర్ఎస్ కు సంబంధాలు చెడిపోతున్న నేపథ్యంలో ఈడీ ఇచ్చిన ఈ షాక్ చర్చనీయాంశం అవుతోంది.
రాంచీ-జంషెడ్పూర్ హైవే రుణం దారి మళ్లించినట్లు ఈడీ అభియోగం దాఖలు చేసింది. ఈ కేసులో నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధీనంలో 6 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఈడీ అభియోగాలు మోపింది. దీంతో మధుకాన్ షేర్లు సహా రూ.7.36 కోట్ల చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఇది పాత కేసే.. ఇప్పుడు బీజేపీతో టీఆర్ఎస్ కు సంబంధాలు చెడిపోతున్న నేపథ్యంలో ఈడీ ఇచ్చిన ఈ షాక్ చర్చనీయాంశం అవుతోంది.