ఈ సారి 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్టు తిరుపతి తిరుమల దేవస్థానము ప్రకటించింది. ఒక్కో టికెట్కు రూ.2,500 చెల్లించి బుక్ చేసుకునే సౌలభ్యం తిరుపతి తిరుమల దేవస్థానము కల్పించింది. ఈ టికెట్ పొందిన వారికి.. మూడ్రోజులు స్నపన తిరుమంజనం, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం లభిస్తుందని ప్రకటించింది. అరుదుగా వచ్చే ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి తిరుమల దేవస్థానములు సూచించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. టికెట్లు బుక్ చేసుకునేందుకు సిద్ధం కండి.
ఈ సారి 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్టు తిరుపతి తిరుమల దేవస్థానము ప్రకటించింది. ఒక్కో టికెట్కు రూ.2,500 చెల్లించి బుక్ చేసుకునే సౌలభ్యం తిరుపతి తిరుమల దేవస్థానము కల్పించింది. ఈ టికెట్ పొందిన వారికి.. మూడ్రోజులు స్నపన తిరుమంజనం, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం లభిస్తుందని ప్రకటించింది. అరుదుగా వచ్చే ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి తిరుమల దేవస్థానములు సూచించింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. టికెట్లు బుక్ చేసుకునేందుకు సిద్ధం కండి.