రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపీలపై నేతల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. నామా నాగేశ్వర రావు, మాలోతు కవిత అభ్యర్థిత్వాలపై ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మహబూబాబాద్, ఖమ్మం నియోజకవర్గాలను సమన్వయం చేసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. రెండు నియోజకవర్గాల సిట్టింగ్ ఎంపీలపై నేతల నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. నామా నాగేశ్వర రావు, మాలోతు కవిత అభ్యర్థిత్వాలపై ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.