తెలుగు చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన తో సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా క్యూ కడుతున్నారు... అయితే ఇటీవల విడుదల అయిన ఆచార్య మాత్రం చిరుకు పెద్దగా హిట్ ను అందించలెదు..ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు.. యువ హిరొలకు పోటీని ఇస్తూ మరీ ఏకంగా 10 సినిమాల ను లైన్ లో పెట్టాడు... అవి ఇప్పుడు సెట్స్ మీదకు వెల్లనున్నాయి.. అయితే ఆయన చేస్తున్న సినిమాల లో ఇప్పుడొక విషయం గుర్తించాలి. ఆయన హీరోయిన్స్ తో పెద్దగా రొమాన్స్ చేసిన దాఖలాలు లేవు..


స్టార్ హీరోయిన్స్ ఆయన సినిమా లో నటించన కూడా వారు చెల్లెలి పాత్రలలో నటిస్తున్నారు. భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా, ఇప్పుడు నయనతార కూడా చిరంజీవి చెల్లెలుగా నటించనుందనే టాక్ వినిపిస్తుంది. మలయాళంలో మమ్ముట్టి హీరోగా వచ్చిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్‌గా వస్తున్నాడు.


ఇందులో మంజిమా మోహన్ నటించిన పాత్రలో నయనతార నటించనున్నట్టుగా ముందు నుంచీ లీకులు వస్తూనే ఉన్నాయి.అలా లీక్ చేశాడు.. మొత్తానికి ఇప్పుడు తమన్ మాత్రం అనధికారికంగా వాటిని కన్ఫామ్ చేసేశాడు. ఇక ఈ మూవీ ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్‌గా వాగ్దేవి నిలిచింది. ఆమెకు ట్రోఫీతో పాటు 10 లక్షల బహుమానం లభించింది. అంతే కాకుండా గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాడే అవకాశం కూడా వచ్చింది.. చిరంజీవి, నయనతార బ్రదర్ అండ్ సిస్టర్లుగా నటిస్తున్నారని, వారిపై వైష్ణవీ పాట పాడుతోందని చెప్పేశాడు. అలా మొత్తానికి తమన్ మాత్రం లీక్ ఇవ్వడంతో వాటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది..ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కోడుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: