ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో తమన్ ఏ స్థాయిలో జోరు చూపిస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఏకంగా జాతీయస్థాయిలో ఆయనకు అవార్డు తీసుకురావడం ఆయన ప్రతిభకు నిదర్శనం. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అలా వైకుంఠపురంలో సినిమాకి గాను ఆయనకు జాతీయ అవార్డు లభించింది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల కాలంలో ఇంతటి స్థాయిలో క్రేజ్ అందుకున్న సంగీత దర్శకుడు తమన్ కావడం విశేషం.

దానికి తగ్గట్లే ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఏ పాటకు ఆ పాట ప్రతి ఒక్కటి కూడా అందరిని చాలా అలరించాయి. పూర్తి స్థాయిలో ఆల్బమ్ సూపర్ హిట్ అవడం అంటే ఆసామాషీ వ్యవహారం కాదు. అలాంటిది ప్రతిపాటను కూడా భారీ స్థాయిలో ఆకట్టుకునేలా రూపొందించి అక్కడే సక్సెస్ అయ్యాడు. ప్రతి ఒక్కరిని కూడా ఉర్రూతలూగించాడు. ఇప్పుడు తన తదుపరి సినిమాలతో కూడా తమ జోరు చూపిస్తున్నాడు. 

సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. మరి భవిష్యత్తులో ఆయన తన సంగీతంతో ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. పెద్ద హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఈ సంగీత దర్శకుడునే తమ సినిమాకు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఆయన దెబ్బకు సౌత్ ఇండియాలోని ఏ సంగీత దర్శకుడు కూడా పెద్ద హీరోల సినిమా కాల అవకాశాలను అందుకోలేకపోతున్నాడు. మొదట్లో ఆయన సంగీతం కాపీ ఉంటుందని ఎన్నో విమర్శలు ఎదుర్కోగా అక్కడి నుంచి ఇప్పుడు ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆలచించడం నిజంగా ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనం అని చెప్పాలి. తమన్ ఈ స్థాయిలో రాణించడానికి కారణం త్రివిక్రమ్ సపోర్ట్ అనే అంటున్నారు. ఈ విషయాన్ని తమన్ కూడా చాలాసార్లు వెల్లడించారు. మరి అనుకోకుండా ఏర్పడిన వీరిద్దరి అనుబంధం ఏ తీరానికి చేరుతిందో చూడాలి. అలాగే వీరి కలయిక లో ఎన్ని సినిమాలు ప్రేక్షకుల్ ముందుకు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: