
కాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . నిజానికి ఈ హరిహర వీరమల్లు సినిమా కథను ముందుగా బాలయ్యతో చేయాలి అనుకున్నారట మూవీ మేకర్స్. బాలయ్యకే మొదట మేకర్స్ కధ వినిపించారట . నిజానికి ఈ కథను బాలయ్య తోనే తెరకెక్కించాలి అని ముందుగానే మాట్లాడుకున్నారట. క్రిష్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఈ సినిమాలో నటించాలి అంటూ మూవీ మేకర్స్ ప్లాన్ చేశారట.
కానీ బాలయ్య ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ పాత్రకి ఎవరు సూట్ అవుతారు అని చాలా మంది హీరోస్ ని అప్రోచ్ అయ్యారట. లాస్ట్ కి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి ఈ కథ చెప్పారట. పవన్ కళ్యాణ్ మొదట తట పటాయించిన ఆ తర్వాత మాత్రం ఫైనల్లీ ఓకే చేశారట . క్రిష్ దర్శకత్వం నుంచి ఈ సినిమా అలా అలా చేతులు మారుతూ జ్యోతి కృష్ణ చేతుల్లోకి వచ్చింది . ఫైనల్లీ జ్యోతి కృష్ణ , క్రిష్ ఇద్దరు కూడా దర్శకత్వం వహించి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎలా గోలా కంప్లీట్ చేశారు . ఇప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు . అంతలా అభిమానులను ఆకట్టుకున్నింది..!!