టాలీవుడ్ "ఇస్మార్ట్" బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం ఈ భామ  వరుస  హిట్లు తో దూసుకుపోతూ ఉంది .టాలీవుడ్ సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు ఇప్పుడు ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ అందరి మనసును ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో ఈ భామ ప్రేక్షకుల ముందుకు రానుంది .హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అల్లరిస్తుంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవల హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకులను అల్లరించి ఇప్పుడు రాజా సాబ్ సినిమాతోప్రేక్షకుల ముందుకు రానుంది. ది రాజా సాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది .


సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక రాజా సబ్ సినిమాతో నిధి అగర్వాల్ హిట్టు కొట్టడం ఖాయం అనిపిస్తుంది .ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిధి అగర్వాల్ వరుసగా ఇంటర్వ్యూలో కనిపిస్తుంది .ఆ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ గురించి తన అనుభవాలను ప్రేక్షకుల ముందు పంచుకుంది. ఈ చిత్రం మూడు గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ  తన ఆ పాత్ర పట్ల సంతృప్తితో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది .నా రోల్ చాలా చక్కగా రాశారు నా రోల్ సినిమా కథను ముందుకు తీసుకువెళ్తుంది. అని నిధి చెప్పుకోచ్చారు .రాజా సబ్  కదా ఫ్లాట్ చాలా ఆసక్తికరంగా ఉంది. నిధి అగర్వాల్ ని హైలెట్ చేశారు. ఇంకా తను పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా చెప్పుకొచ్చింది.



"పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక స్టార్ మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప వ్యక్తి. సెట్స్‌లో ఆయన ఉంటే వచ్చే ఎనర్జీ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆయనతో మాట్లాడటం నాకు ఎప్పుడూ ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది" అని నిధి పేర్కొన్నారు.షూటింగ్ గ్యాప్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయాలు లేదా సామాజిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు తాను ఎంతో ఆసక్తిగా వింటానని, ఆయన ఆలోచనా విధానం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఆమె వెల్లడించారు.హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ చూసి తాను షాక్ అయ్యానని, ఆయన డెడికేషన్ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయని నిధి అన్నారు."పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించడం నా అదృష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: