ఈ సమీక్షా సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ
మంత్రి శ్రీ టి. హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ
మంత్రి శ్రీ వేముల
ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ
శ్రీ వెంకట్రామ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శ్రీ సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు
శ్రీ రామకృష్ణా రావు,
శ్రీ రజత్ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి
శ్రీ ఎస్ఎఎం రిజ్వీతో పాటు సీఎంఓ అధికారులు శ్రీమతి స్మితా సబర్వాల్,
శ్రీ రాజశేఖర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు
శ్రీ శ్రీనివాస రావు,
శ్రీ రమేశ్ రెడ్డి,
శ్రీ గంగాధర్,
శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ
శ్రీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
శ్రీ సుద్దాల
సుధాకర్ తేజ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ
శ్రీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
శ్రీ రజత్ కుమార్,
ఇంజనీర్ ఇన్ చీఫ్ లు
శ్రీ మురళీధర్,
శ్రీ హరి రామ్, సీఎం ఓఎస్డీ
శ్రీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఎస్ ఇ
శ్రీ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.