ఇక ఈ నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటూ ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. స్థానికుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు కూడా రంగంలోకి దిగాయి. ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.
ఇక ఈ నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటూ ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. స్థానికుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్లు కూడా రంగంలోకి దిగాయి. ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.